ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై కక్ష.. మాపై తీర్చుకుంటున్నారు

ABN, First Publish Date - 2022-12-02T04:22:53+05:30

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రామకృష్ణ వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మొర

విజయవాడ రూరల్‌, డిసెంబరు 1: వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను సీపీఐ బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా నేతల వద్ద లబ్ధిదారులు తమ గోడు వెలిబుచ్చారు. పరిస్ధితులను గమనిస్తే చంద్రబాబుపై పగను జగన్‌ తమపై తీర్చుకుంటున్నారని అర్థమవుతోందని, ఇది ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2022-12-02T04:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising