ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలయన్స్‌కు అనుమతిపై నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహం

ABN, First Publish Date - 2022-11-16T02:55:45+05:30

నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 15: నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహించింది. ‘రిలయన్స్‌ సెలూన్స్‌’ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థకు రెండేళ్ల కిందటే వైసీపీ ప్రభుత్వం అనుమతించిందని ఆ సంఘం ప్రతినిధి గుంటుపల్లి నాగేశ్వరరావు మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-16T02:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising