ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు

ABN, First Publish Date - 2022-08-11T06:39:20+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు.

ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, పార్టీ నగర అధ్యక్షులు ఎం.రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాలను ఎగురవేస్తామన్నారు. ప్రజల్లో జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దేశంలో మొత్తం 20 కోట్ల ఇళ్లపై బీజేపీ నేతలు, కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షులు ఎం.రవీంద్ర, ఇతర నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T06:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising