ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాంత్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-01-23T06:13:22+05:30

కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని ఆత్మకూరులో మతం ముసుగులో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదని బీజేపీ గాజువాక కో-ఆర్డినేటర్‌ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం నిరసన సభ నిర్వహించారు.

నిరసనలో పాల్గొన్న బీజేపీ నాయకులు పరశురామరాజు, కరణంరెడ్డి నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నాయకుల డిమాండ్‌

గాజువాక, జనవరి 22: కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని ఆత్మకూరులో మతం ముసుగులో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదని బీజేపీ గాజువాక కో-ఆర్డినేటర్‌ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. శ్రీకాంత్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. అరకు పార్లమెంట్‌ బీజేపీ ఇన్‌చార్జి పరశురామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, గూటూరు శంకరరావు, కిలాడి ముసలయ్య, అప్పలరాజు, నాగేశ్వరరావు, సత్తిబాబు, రామస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T06:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising