ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ అదుపుతప్పి గోడను ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-01-17T06:19:23+05:30

బైక్‌పై వెళుతూ అదుపుతప్పి గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాయుడుతోట వెంకట సాయి నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది.

మళ్ల సతీశ్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపగుంట, జనవరి 16: బైక్‌పై వెళుతూ అదుపుతప్పి గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాయుడుతోట వెంకట సాయి నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటసాయినగర్‌ కొండవాలు ప్రాం తానికి చెందిన మళ్ల సతీశ్‌(42) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం పనులు ముగిం చుకుని ఇంటికి వచ్చిన అతను అర్ధరాత్రి వేళ బైక్‌పై బయటకు వెళ్లాడు. బైక్‌ను వేగంగా నడపడంతో అదుపు తప్పి అక్కడ నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి గోడను ఢీకొన్నాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు శనివారం ఉదయం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

Updated Date - 2022-01-17T06:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising