ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

ABN, First Publish Date - 2022-04-24T06:22:56+05:30

అనకాపల్లి జిల్లా 24 మండలాల పరిధిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షలకు హాజరయ్యేందుకు పల్లె వెలుగు, సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) జిల్లా అధికారి కె.పద్మావతి తెలిపారు.

ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారి కె పద్మావతికి స్వాగతం పలుగుతున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరీక్షల సమయంలో హాల్‌ టికెట్‌ చూపించి ప్రయాణించవచ్చు

పీటీడీ జిల్లా అధికారి పద్మావతి

నర్సీపట్నం, ఏప్రిల్‌ 23 : అనకాపల్లి జిల్లా 24 మండలాల పరిధిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షలకు హాజరయ్యేందుకు పల్లె వెలుగు, సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) జిల్లా అధికారి కె.పద్మావతి తెలిపారు. శనివారం ఆమె నర్సీపట్నం డిపోను సందర్శించారు. డిపో మేనేజర్‌ సూర్యపవన్‌ కుమార్‌, ఉద్యోగులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయాలకు అనుగుణంగా, రద్దీని బట్టి బస్సులు నడుపుతామన్నారు. ప్రత్యేకంగా బస్సు కావాలంటే ప్రధానోపాధ్యాయులు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌ నాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T06:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising