ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2022-06-27T06:23:04+05:30

గ్రేటర్‌ 47వ వార్డులో టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.

కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కయ్యపాలెం, జూన్‌ 26 : గ్రేటర్‌ 47వ వార్డులో టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా  తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని మోహన్‌ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పామోటి బాబ్జి, గొర్లె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T06:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising