ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : అబ్రహం

ABN, First Publish Date - 2022-05-22T06:45:52+05:30

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ నేత, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు.

టీడీపీ కార్యకర్తకు పార్టీ సభ్యత్వ రశీదును అందిస్తున్న సివేరి అబ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హుకుంపేట, మే 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ నేత, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు. మండలంలో దాలిగుమ్మడి గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, లక్ష్యం మేరకు నమోదు చేపట్టాలన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలన్నారు. గడపగడపకు కార్యక్రమానికి వస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీసేలా ప్రజల్ని ఛైతన్యం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు శెట్టి లక్ష్మణుడు, తులసీరావు, కామేశ్వరరావు, కొమ్మా రమా, సత్యానందం, అప్పలస్వామి, సురేశ్‌, ఈశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising