ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై దాడులకు నిరసనగా టీడీపీ ప్రదర్శన

ABN, First Publish Date - 2022-05-18T06:37:24+05:30

రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ గాజువాక అధ్యక్షురాలు సిగటపు సుజాత అన్నారు. గాజువాక తెలుగు మహిళ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా వైసీపీ పాలనలో అసువులు బాసిన ఆడపిల్లలకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

దాడులలో మృతులకు నివాళులర్పిస్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, మే 17:  రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ గాజువాక అధ్యక్షురాలు సిగటపు సుజాత అన్నారు. గాజువాక తెలుగు మహిళ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా వైసీపీ పాలనలో అసువులు బాసిన ఆడపిల్లలకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ  వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మధులత, ఉమ, రాంబాయి. జయలత, కాకి స్వరూపరాణి, భాగ్యలక్ష్మి, గాజువాక పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌,  కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ రఫీ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising