ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీకేలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-25T06:19:38+05:30

రైతుభరోసా కేంద్రాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు.

సుండ్రుపుట్టులో ఆర్‌బీకేను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి 

పాడేరురూరల్‌, మే 24: రైతుభరోసా కేంద్రాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు. మంగళవారం మండలంలోని సుండ్రుపుట్టు, తుంపాడల్లోని రైతుభరోసా కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పఽథకాలను రైతులు, గిరిజన ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, వైస్‌ఎంపీపీ కనకాలమ్మ, వ్యవసాయసలహామండలి చైర్‌పర్సన్‌ మినుముల సరస్వతి, ఎంపీటీసీ సభ్యులు గిడ్డి విజయలక్ష్మి, నరసింహమూర్తి, సర్పంచ్‌ గబ్బాడ చిట్టిబాబు, మినుముల కన్నాపాత్రుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising