ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ సత్యవతిని అవమానించటం మంత్రికి తగదు

ABN, First Publish Date - 2022-05-19T06:09:53+05:30

గవర కులానికి చెందిన అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ఆర్‌ అప్పారావు అన్నారు.

సమావేశంలో పాల్గొన్న గవర సంక్షేమ సంఘం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ఆర్‌ అప్పారావు

గాజువాక, మే 18: గవర కులానికి చెందిన  అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ఆర్‌ అప్పారావు అన్నారు. గాజువాకలో ఓ ప్రైవేట్‌ హోటల్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫొటోను తీయించటమే కాకుండా, ఎంపీ వస్తే ఆ కార్యక్రమానికి రానని మంత్రి అనటం అవమానించటమేనని వివరించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గాజువాక గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు మారిశెట్టి మల్లెపూలరావు, కేంద్ర గౌరీ సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకటరావు, ప్రతినిధులు మల్ల అనంతరావు, సింహాచలం పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T06:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising