ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసనను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2022-07-02T06:28:19+05:30

ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ కోరారు.

గాదిరాయిలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న పీవీజీ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌

మాడుగుల రూరల్‌, జూలై 1: ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ కోరారు. శుక్రవారం గాదిరాయిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని కార్యక్రమంపై చర్చించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలే అన్ని ధరలు పెరిగి ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచి  మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అద్దిపల్లి జగ్గారావు, ఉండూరు దేముడు, పెంటకోట జగన్నాథ రావు, అప్పలనాయుడు, శ్రీరామ్మూర్తి, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising