ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-28T05:01:50+05:30

ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.

తలపడుతున్న కర్నూలు, విశాఖ జట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిరోజు మ్యాచ్‌ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓటమి

విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 27: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. పోర్టు స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను ఫుట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ ప్రారంభించి క్రీడాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ సంఘం ప్రతినిధులు ఎ.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్‌ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓడిపోయింది.


తొలిరోజు ఫలితాలు:

తొలి మ్యాచ్‌లో కడప 11-0 గోల్స్‌ తేడాతో కృష్ణాపై ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో చిత్తూరు 4-1 గోల్స్‌ తేడాతో పశ్చిమ గోదావరిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో కర్నూలు 4-0 గోల్స్‌ తేడాతో విశాఖపై విజయం సాధించింది.


Updated Date - 2022-05-28T05:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising