ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీ సీఈవోగా శ్రీరామమూర్తి

ABN, First Publish Date - 2022-09-29T05:46:54+05:30

జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. జడ్పీ సీఈవోగా ఇప్పటివరకు డిప్యూటీ సీఈవో సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఈవోగా పోస్టింగ్‌ పొందిన శ్రీరామమూర్తి ఈ నెల 30వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2000 సంవత్సరంలో గ్రూప్‌-2 ఏ ద్వారా ఏసీటీవోగా ఎంపికైన శ్రీరామమూర్తి...2007లో గ్రూపు-1 రాసి సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌ పొందారు. ఆ తరువాత మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా, జీసీసీ ఆడిటర్‌గా పనిచేశారు. ఇటీవల జిల్లాల విభజనతో అల్లూరి జిల్లా డీసీవోగా బదిలీపై వెళ్లారు. 


Updated Date - 2022-09-29T05:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising