ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-07-02T06:23:57+05:30

వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఆదేశించారు. ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్‌, ఇతర అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌

విశాఖపట్నం, జులై 1 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఆదేశించారు.  ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు,  గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశం అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ సంతోష్‌కుమార్‌, డైరెక్టర్లు బి.చంద్రం, రమేశ్‌ప్రసాద్‌, సీజీఎం సూర్యప్రతాప్‌, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising