ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-09-08T06:27:35+05:30

గిరిజన వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌ సూచించారు.

అధికారులు, సిబ్బందితో మాట్లాతన్న ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌

పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌ సూచించారు. స్థానిక విద్యుత్‌ ఈఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో బుధ వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు రాయితీ ఉన్నందున ప్రతీ బిల్లుకు ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలన్నారు. అలాగే విద్యుత్‌ బిల్లులు బకాయిలు లేకుండా వసూలు చేయాలని, సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురికాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్‌ విశాఖ జోన్‌-1 ఈఈ కె.సత్యనారాయణ, డిప్యూటీ ఈఈ వి.మహేశ్వరెడ్డి, ఈఈ మల్లికార్జునరావు, డిప్యూటీ ఈఈ డి.భాస్కంరావు, ఏఈఈ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-08T06:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising