ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షటిల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-17T05:37:48+05:30

ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 87వ వార్డులో ఆదివారం షటిల్‌ పోటీలను నిర్వహించారు.

షటిల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కార్పొరేటర్‌ బొండా జగన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, జనవరి 16: ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 87వ వార్డులో ఆదివారం షటిల్‌ పోటీలను నిర్వహించారు. వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌ ముఖ్య అతిఽథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ యువతపై ఆధారపడి ఉందన్నారు. యువత అన్ని రంగాల్ల రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయరామరాజు, కళ్లేపల్లి శ్రీను, సత్తిబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-17T05:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising