ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమకు దశాబ్దాలుగా అన్యాయం

ABN, First Publish Date - 2022-11-17T03:41:03+05:30

పాలకులు దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ సాగునీటి సాధన సమితి నేత దశరథరామిరెడ్డి

విజయవాడ(ధర్నాచౌక్‌), నవంబరు 16 : పాలకులు దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టకపోవడం అన్యాయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అ న్నారు. రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు చేయాలని కోరు తూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో ‘రాయలసీమ సత్యాగ్రహాదీక్ష’ను బుధవారం నిర్వహించారు. విప్లవ కళా కారిణి విమల, న్యూడెమొక్రటిక్‌ పార్టీ నేత పొలారి, కుల నిర్మూలన సమితి నే త దుడ్డు కృష్ణ, పలు సంఘాల నేతలు ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-11-17T03:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising