ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3 కోట్లు నగదు స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-17T06:39:17+05:30

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఓ కారులో రూ.3 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారును టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఐ డి.వెంకన్న నేతృత్వంలో సిబ్బంది తనిఖీ చేయగా...రూ.3 కోట్లు కనిపించడంతో ఆరా తీశారు.

నగదు పట్టుబడిన కారు ఇదే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కారులో తరలిస్తుండగా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద గుర్తింపు

ఆధారాలు చూపకపోవడంతో విచారణ

నక్కపల్లి, మే 16: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఓ కారులో రూ.3 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారును టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఐ డి.వెంకన్న నేతృత్వంలో సిబ్బంది తనిఖీ చేయగా...రూ.3 కోట్లు కనిపించడంతో ఆరా తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన బొమ్మకంటి శ్రీనివాసరావుకు అనకాపల్లిలో వేమరాజు అనే వ్యక్తి ఈ నగదు ఇచ్చినట్టు కారులో వున్న వ్యక్తులు చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన పత్రాలు, ఆధారాలు చూపకపోవడంతో కారుతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది లీగలా? కాదా? అనే విషయమై విచారణలో తేలుతుందని సీఐ నారాయణరావు తెలిపారు.


Updated Date - 2022-05-17T06:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising