ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలేజ్‌ క్లినిక్‌ల్లో ఆర్‌ఎంపీలకు అవకాశం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-01-22T04:52:34+05:30

విలేజ్‌ క్లినిక్‌లలో ఆర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను క్లినిక్‌కు ఒకరు చొప్పున హెల్త్‌ ప్రొవైడర్లుగా నియమించేలా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు, ఆర్‌ఎంపీ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జంగం జోషి కోరారు.

ఉపరాష్ట్రపతికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌నగర్‌, జనవరి 21: విలేజ్‌ క్లినిక్‌లలో ఆర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను క్లినిక్‌కు ఒకరు చొప్పున హెల్త్‌ ప్రొవైడర్లుగా నియమించేలా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు, ఆర్‌ఎంపీ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జంగం జోషి కోరారు. ఈ మేరకు శుక్రవారం పోర్టు గెస్ట్‌హౌస్‌లో ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న విలేజ్‌ క్లినిక్‌లలో గ్రామీణ వైద్యులకు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించుకున్నామని తెలిపారు. దీనిపై ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అడ్వయి జరీ కమిటీ చైర్మన్‌ ఎం.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising