ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2022-06-28T05:38:12+05:30

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

గొలుగొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 సీపీఎం డిమాండ్‌

గొలుగొండ, జూన్‌ 27 : ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు సాపిరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ.. పాతమల్లంపేట, కొత్తఎల్లవరం, బుడ్డడపాడు, పోలవరం, గదబపాలెం, డొంకాడ గ్రామాల్లో సాగు చేపడుతున్న భూములకు సాగు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు వరి సాగు తగ్గించారన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-28T05:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising