ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా రాబందు జగన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-15T06:39:37+05:30

మోయలేని పన్నుల భారం వేసి ప్రజలకు పీక్కుతింటున్న రాబందులా సీఎం జగన్‌రెడ్డి తయారయ్యారని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

బుద్ద నాగజగదీశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద

అనకాపల్లి అర్బన్‌, మే 14: మోయలేని పన్నుల భారం వేసి ప్రజలకు పీక్కుతింటున్న రాబందులా సీఎం జగన్‌రెడ్డి తయారయ్యారని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శనివారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడగడపకూ వైసీపీ కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజాగ్రహంతో వైసీపీ నాయకులు కక్కలేక, మింగలేక ఉన్నారన్నారు. పథకాల అమలుకు అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ కూడా మరో శ్రీలంకలా తయారు కాబోతుందన్నారు. పఽథకాల్లో కోతలు విధించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అతని వెంట పార్టీ అధికార ప్రతినిధి కడిమిశెట్టి నరసింగరావు, అనకాపల్లి పార్లమెంటు ముస్లిం మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ బాబర్‌ ఉన్నారు.

Updated Date - 2022-05-15T06:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising