ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-02-28T06:31:35+05:30

మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు.

నీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీ మాధవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అరకులోయ ఎంపీ మాధవి 

కొయ్యూరు, ఫిబ్రవరి 27: మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న నీటి పథకానికి ట్యాంకు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీలో  తాగునీటి ఎద్దడి ఉత్పన్నమవ్వకూడదనే ప్రభుత్వం వేసవికి ముందే ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రత్నకుమారి, నేతలు గొడ్డేటి మహేష్‌, పెద్దలు సత్తిబాబు, చిన్ని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-28T06:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising