ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాడుగుల సంతలో పైనాపిల్‌ ధరలు పతనం

ABN, First Publish Date - 2022-07-05T06:55:52+05:30

మాడుగుల సంతకు సోమవారం అధికంగా పైనాపిల్‌, పనస పండ్లు వచ్చాయి. సంతలో ఎటుచూసినా ఇవే కనిపించాయి. దీంతో వాటి ధరలు పడిపోయాయి.

కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న పైనాపిల్‌ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండు సైజుని బట్టి రూ.6-10 వరకు కొనుగోళ్లు

మాడుగుల, జూలై 4: మాడుగుల సంతకు సోమవారం అధికంగా పైనాపిల్‌, పనస పండ్లు వచ్చాయి. సంతలో ఎటుచూసినా ఇవే కనిపించాయి. దీంతో వాటి ధరలు పడిపోయాయి. అల్లూరి జిల్లా దేవాపురం, సలుగు, కందులమామిడి, ఈదులపాలెం, పులుసుమామిడి ప్రాంతాల నుంచి గిరిజనులు పైనాపిల్‌ను మాడుగుల సంతకు తీసుకువచ్చారు. గతవారం ఒక్కో పైనాపిల్‌ పండు రూ.20లకు అమ్ముడుపోగా, ఈవారం సైజుని బట్టి రూ.6 నుంచి రూ.పదికి విక్రయించారు. సంత ముగిసే సమయానికి నాలుగు రూపాయలకే విక్రయించారు. అదేవిధంగా పనసపండు రూ.30 నుంచి రూ.50లకు విక్రయించారు. ఇదిలావుండగా ఆశీల వేలం పాటదారులు అధిక మొత్తంలో వసూలు చేయడంపై గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.


Updated Date - 2022-07-05T06:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising