ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన: మధు

ABN, First Publish Date - 2022-11-25T03:56:49+05:30

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, నవంబరు 24: రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మీరా గ్రంథాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘జగన్‌ పాలనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారంలేని బృందాలుగా మారారు. పాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. పోలీసుల దౌర్జన్యం పెరిగిపోయింది. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతు పక్షాన ఉద్యమిస్తాం’’ అని మధు హెచ్చరించారు.

Updated Date - 2022-11-25T03:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising