ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-05-23T05:02:24+05:30

జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్‌ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు ఆదివారం కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేస్తున్న కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగనంపూడి, మే 22: జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్‌ కొండయ్యవలస నుంచి దిబ్బపాలెం శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులకు   ఆదివారం కార్పొరేటర్‌ ఇల్లపు వరలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులకు రూ.19 లక్షలు వ్యయం కానుందని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇల్లపు ప్రసాద్‌, నక్కా రమణబాబు, ఎలమంచిలి చినఅప్పారావు,  ఎల్‌వీ రమణ, బలిరెడ్డి శ్రీను, కొండలరావు, రామకృష్ణ, రమణమ్మ, వరహాలు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T05:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising