ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలి

ABN, First Publish Date - 2022-08-16T06:22:29+05:30

విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు అన్నారు.

ఏవీఎన్‌ కళాశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ సోమయాజులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు

మహారాణిపేట, ఆగస్టు 15: విద్యార్థి దశ నుంచి దేశభక్తి అలవరచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు అన్నారు. వన్‌టౌన్‌లోని ఏవీఎన్‌ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ ఏవీ ఆది భానోజీరావు, ప్రిన్సిపాల్‌ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising