ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడేరు- రంపచోడవరం బస్సు సర్వీసు ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-26T06:36:04+05:30

పాడేరు- రంపచోడవరం కొత్త బస్సు సర్వీసును స్థానిక పీటీడీ కాంప్లెక్స్‌లో బుధవారం ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రారంభించారు.

బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరురూరల్‌, మే 25: పాడేరు- రంపచోడవరం కొత్త బస్సు సర్వీసును స్థానిక పీటీడీ కాంప్లెక్స్‌లో బుధవారం ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బస్సు సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పీటీడీ డిపో జిల్లా మేనేజర్‌ రోణంకి సీతారాంనాయుడు మాట్లాడుతూ రంపచోడవరం వెళ్లే ఈ బస్సు రోజూ  పాడేరు కాంప్లెక్స్‌ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి చింతపల్లి, రొంపుల, కేడీపేట, కాకరపాడు, రాజవొమ్మంగి మీదుగా రంపచోడవరానికి రాత్రి 8 గంటలకు చేరుతుందన్నారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అక్కడ బయలుదేరి అదే మార్గంలో తిరిగి పాడేరుకు ఉదయం 11 గంటలకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం ఒక సర్వీసును  ప్రారంభించామని, రద్దీని బట్టి మరో సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు టి.నరసింగరావు, వైసీపీ నాయకులు, పీటీడీ యూనియన్‌ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising