ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టు ‘సాగరమాల’ ఆడిటోరియం ప్రారంభం

ABN, First Publish Date - 2022-03-06T05:10:48+05:30

జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్‌ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు.

ఆడిటోరియం ప్రారంభిస్తున్న పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించిన చైర్మన్‌ రామ్మోహనరావు

విశాఖపట్నం, మార్చి 4 : జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్‌ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా లైవ్‌ గజల్‌ కన్సర్ట్‌, మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ గజల్‌ గాయకుడు డాక్టర్‌ హరిఓం హిందీ, తెలుగు గజల్స్‌ ఆలపించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సత్పతి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-06T05:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising