ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నను దర్శించుకున్న ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-08-15T05:45:29+05:30

ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

కప్పస్థంభం వద్ద న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, ఆగస్టు 14: ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని  దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వామి దర్శనం కల్పించి వేదాశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం అందజేవారు. 

Updated Date - 2022-08-15T05:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising