ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ జిల్లా కోర్టుకు హాజరు కానున్న లోకేష్

ABN, First Publish Date - 2022-02-28T16:36:27+05:30

నారా లోకేష్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టిఎన్ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తనపై అసత్యఆరోపణలు ప్రచురించారని లోకేష్ సాక్షిపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కోర్టుకు హాజరైన విషయం విధితమే. తదిపరి విచారణ 28వ తేదీ (సోమవారం)కి వాయిదా పడటంతో ఈ రోజు మరోమారు విశాఖ జిల్లా కోర్టుకు లోకేష్ స్వయంగా హాజరు కానున్నారు.

Updated Date - 2022-02-28T16:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising