ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు తనిఖీ చేసిన నాబార్డు బృందం

ABN, First Publish Date - 2022-09-30T06:19:20+05:30

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో మొదటి, రెండోదశ నాడు-నేడు పనులను నాబార్డు బృందం గురువారం పరిశీలించింది.

పెందుర్తి మండలం శాంతిపురంలో నాడు-నేడు పనులు తనిఖీచేస్తున్న నాబార్డు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో మొదటి, రెండోదశ నాడు-నేడు పనులను నాబార్డు బృందం గురువారం పరిశీలించింది. పెందుర్తి మండలం శాంతిపురం, అనకాపల్లి జిల్లాలో జేఎస్‌.అగ్రహారం, కశింకోటలో పాఠశాలలను తనిఖీచేశారు. పనుల్లో నాణ్యతను పరిశీలించిన బృందం, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల కమిటీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాకవరపాలెంలో వైద్యకళాశాల నిర్మించనున్న భూములను పరిశీలించారు. ఈ పర్యటనలో నాబార్డు సీనియర్‌ అధికారి ప్రభాకర్‌ బృందంతోపాటు విశాఖ డీఈవో ఎల్‌.చంద్రకళ, సర్వశిక్ష అభియాన్‌ ఏపీసీ బి.శ్రీనివాసరావు, ఈఈ నరసింహారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T06:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising