ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Madhav: సీఎం జగన్‌పై ఎమ్మెల్సీ మాధవ్ మండిపాటు

ABN, First Publish Date - 2022-08-02T20:16:34+05:30

సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ (MLC Madhav) మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (AP) సర్వనాశనం చేశారని అన్నారు. రుషికొండ నిర్మాణాలు.. వైసీపీ (YCP) చేస్తున్న అతిపెద్ద అరాచకమని అన్నారు. రుషికొండ ఏరియాలో ముఖ్యమంత్రి నివాసం నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం విషయంలో మాట తప్పి.. మడమ తిప్పారని, కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం.. జగన్ సర్కార్ ప్రజలకు ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకే ఉచిత బియ్యం అందుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. 

Updated Date - 2022-08-02T20:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising