ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ushasree Charan: శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

ABN, First Publish Date - 2022-07-27T15:47:05+05:30

స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం ఉదయం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్(Ushasree charan) బుధవారం ఉదయం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్(Jagan) పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రార్ధించినట్లు తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు జగన్ పెద్ద పీట వేశారని మంత్రి ఉషశ్రీ అన్నారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉషశ్రీ చరణ్‌కు అంగన్వాడి వర్కర్స్ వినతి పత్రం అందించారు. 

Updated Date - 2022-07-27T15:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising