ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ టోర్నీలో విశాఖ షూటర్లకు పతకాలు

ABN, First Publish Date - 2022-07-07T05:44:16+05:30

నేషనల్‌ క్రాస్‌ బౌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో విశాఖకు చెందిన రైఫిల్‌ షూటర్లు అద్భుత ప్రతిబ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు.

పతకాలు సాధించిన గణేష్‌, నేహా, సాయి కౌషిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), జూలై 6: నేషనల్‌ క్రాస్‌ బౌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో విశాఖకు చెందిన రైఫిల్‌ షూటర్లు అద్భుత ప్రతిబ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు. ఆగ్రాలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్‌ పురుషుల కాంపౌండ్‌ రైఫిల్‌ షూటింగ్‌లో ఆర్‌.గణేష్‌, సీనియర్‌ మహిళల రికర్వ్‌ ఈవెంట్‌లో నేహా పట్నాయక్‌ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. జూనియర్‌ బాలుర కాంపౌండ్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో సాయి కౌషిక్‌ స్వర్ణ పతకం, సీనియర్‌ మహిళల కాంపౌండ్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అనుణిత వల్లూరి రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఎంవీపీ కాలనీలోని భారత్‌ షూటింగ్‌ అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో అకాడమీ వ్యవస్థాపకుడు, కోచ్‌ గణేష్‌ మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారులు అతి తక్కువ సమయంలో జాతీయ టోర్నీలో పతకాలు సాధించే స్థాయికి చేరడం విశేషమని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-07T05:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising