ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద జాతీయ జెండాల ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-16T01:24:03+05:30

సీపీఐ మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద సోమవారం ఆదివాసీలు జాతీయ జెండాలను ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి: సీపీఐ మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద సోమవారం ఆదివాసీలు జాతీయ జెండాలను ప్రదర్శించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బ్లాక్‌ డేగా పాటించాలని, నల్ల జెండాలను ఎగురవేయాలని గిరిజనులకు మావోయిస్టులు పిలుపునిస్తుంటారు. ఆగస్టు 15న ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో నల్ల జెండాలను ఎగురవేసి మావోయిస్టులు నిరసన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇటీవల పోలీసుల గాలింపు చర్యలు మమ్మరం కావడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీలు బ్లాక్‌డేకు వ్యతిరేకంగా చింతపల్లి మండలం బలపం, గూడెంకొత్తవీధి మండలం కుంకుంపూడిల్లో గల సీపీఐ మావోయిస్టుల అమరవీరుల స్థూపాల వద్ద జాతీయ జెండాలను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-08-16T01:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising