ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2022-07-01T06:24:05+05:30

విశాఖ నగరంలో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడి రాజు పిలుపు నిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న పైడిరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు

విశాఖపట్నం, జూన్‌ 30 : విశాఖ నగరంలో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడి రాజు పిలుపు నిచ్చారు. మధురవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏరియా కమిటీని నియమించారు.  మధురవాడ ఏరియా కార్యదర్శిగా వాండ్రాసి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా గిడుతూరి వేలంగిణిరావు, సభ్యులుగా కొల్లి మేఘారావు, ఎండీ బేగం, కె.అరుణ్‌కుమార్‌, , బి.కేశవయ్య, ఎం.ఎస్‌.పాత్రుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ 48 ఏళ్ల తరువాత నగరంలో మహాసభలు నిర్వహిస్తున్నామని, వీటిని జయప్రదం చేయాలని కోరారు. 

Updated Date - 2022-07-01T06:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising