అమ్మవారికి దీపాలంకరణ
ABN, First Publish Date - 2022-12-24T01:04:20+05:30
మార్గశిర మాసం చివరిరోజైన శుక్రవారం వన్టౌన్లోని కనకమహాలక్ష్మి ఆలయం ఆవరణలో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్ది, చుట్టూ పూర్ణ కలశంలా దీపాలంకరణ చేశారు.
మార్గశిర మాసం చివరిరోజైన శుక్రవారం వన్టౌన్లోని కనకమహాలక్ష్మి ఆలయం ఆవరణలో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్ది, చుట్టూ పూర్ణ కలశంలా దీపాలంకరణ చేశారు. మరోవైపు మార్గశర మాసోత్సవాలు ముగియడంతో అమ్మవారి దీక్షాధారులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ఇరుముడులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శిరీషా, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
- మహారాణిపేట
Updated Date - 2022-12-24T01:04:23+05:30 IST