ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవయవదానంపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2022-08-12T05:21:33+05:30

సమాజంలో అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సావిత్రీబాయి పూలే ట్రస్ట్‌ అధ్యక్షురాలు జి. సీతామహలక్ష్మి తెలిపారు.

సీతామహలక్ష్మిని సత్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సావిత్రీబాయిపూలే ట్రస్ట్‌ అధ్యక్షురాలు సీతామహలక్ష్మి

చోడవరం, ఆగస్టు 11: సమాజంలో అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సావిత్రీబాయి పూలే ట్రస్ట్‌ అధ్యక్షురాలు జి. సీతామహలక్ష్మి తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ అవయవదాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతామహలక్ష్మి అవయవదానం గురించి, పార్ధివదేహం దానం ఏ విధంగా చేయాలనేదానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.రామచంద్రరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ పీవోలు మాల్యాద్రి, పిచ్చమ్మ, న్యాయవాది కళావతి, కన్యాకుమారి, సేవా కార్యకర్తలు బాబ్జి, దేముడు, నానాజీ, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతామహలక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్రరావు సత్కరించారు.



Updated Date - 2022-08-12T05:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising