ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేకు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదు

ABN, First Publish Date - 2022-12-10T01:09:54+05:30

నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.

ధర్మవరంలో గిరిజనుల సమస్యలను అడుగుతున్న సూర్యచంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాతవరం, డిసెంబరు 9: నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన సుందరకోట, ఽకొండధర్మవరం గ్రామాల్లో ఆయన పర్యటించి, అక్కడ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కొండధర్మవరంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు రామాలయంలో చదువులు సాగిస్తున్నారని తెలిపారు. అలాగే 40 మంది విద్యార్థులు ఉన్న సందరకోటలో పాఠశాల భవనం లేక విద్యార్థులు పరాయిపంచన చదువుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ, భవానీ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising