ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరుకమాంబకు జలాభిషేకం

ABN, First Publish Date - 2022-08-11T06:46:11+05:30

: దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకమాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొండపర్తి, ఆగస్టు 10 : దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకమాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం  అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా జరిగింది.  ప్రతిబుధవారం అమ్మవారికి భక్తులు జలాభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.   పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి, అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన అర్చకులు గంధం శ్రీనివాస్‌ స్వయంగా పర్యవేక్షించి భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించారు. 

Updated Date - 2022-08-11T06:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising