ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-11-25T03:55:38+05:30

‘‘ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పుపెట్టి పోయిన జగన్‌రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పుపెట్టి పోయిన జగన్‌రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ 1. కేంద్రాన్ని మోసం చేస్తున్నారు. కాగ్‌ను మోసం చేస్తున్నారు. కోర్టులను మోసం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలనే మోసం చేస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించినరోజు జగన్‌రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్తపేజీనే’’ అన్నారు.

Updated Date - 2022-11-25T03:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising