ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2022-08-31T06:08:42+05:30

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో ప్రథమ సంవత్సరం 34 శాతం

ద్వితీయ సంవత్సరంలో 31 శాతం మంది ఉత్తీర్ణత 


మద్దిలపాలెం, ఆగస్టు 30: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 17,704 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 6,007 మంది (34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 9,100 మందికి గాను 2,884 మంది (32 శాతం), బాలికలు 8,604 మందికి గాను 3,123 మంది (36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,123 మంది పరీక్షలు రాయగా 4,319 మంది (31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 7,866 మందికి 2,215 మంది (28 శాతం), బాలికలు 6,257 మందికి 2,104 మంది (34 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం నుంచి 1,961 మంది పరీక్షలు రాయగా 969 మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 1,794 మంది పరీక్షలు రాయగా 824 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Updated Date - 2022-08-31T06:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising