ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ జీవో ప్రతుల దహనం

ABN, First Publish Date - 2022-01-19T04:53:46+05:30

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం కలిగించేదిగా ఉందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.

పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, జనవరి 18:  రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం కలిగించేదిగా ఉందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఫ్యాప్టో పిలుపు మేరకు సాయంత్రం హనుమంతవాక కూడలిలో పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా నాయకులు టి.రామకృష్ణారావు, కె.శ్రీనివాసరావు, రామిరెడ్డి, దేముడుబాబు, మండల నాయకులు శ్యామ్‌కుమార్‌, బి.ముత్యాలనాయుడు, దయానిధి, ఎస్‌.రాజులు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising