ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరల ఘనత వైసీపీదే

ABN, First Publish Date - 2022-07-10T05:11:00+05:30

ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతాయని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు.

కాగడాలతో నిరసన చేస్తున్న పీవీజీ కుమార్‌, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌

మాడుగుల రూరల్‌, జూలై 9: ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతాయని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని వీరవల్లి అగ్రహారంలో బాదుడే బాదుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు విద్యుత్‌, బస్సు చార్జీలు పెంచి ప్రజలను పీక్కుతింటున్నారని ఆరోపించారు. సమన్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలన్నారు. అనంతరం కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అదట్రావు సత్యనారాయణ, పాచిల రమణ, శ్రీరామ్మూర్తి, వీరబాబు, అప్పలనాయుడు తదతరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-10T05:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising