ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలు

ABN, First Publish Date - 2022-01-15T05:56:14+05:30

ధరల దరువు, పేదల ఇళ్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌), ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీ వసూలు...తదితర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్నికి ఆహుతి చేసి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు

ధరల దరువు, పేదల ఇళ్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌), ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీ వసూలు...తదితర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలు ప్రజా వ్యతిరేకమంటూ వాటి ప్రతులను భోగి మంటల్లో వేసి అగ్నికి ఆహుతి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, పాలకుల మనసు మారాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-01-15T05:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising