ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gayatri Vidyut Summit: స్ఫూర్తి నింపిన గాయత్రీ విద్యుత్ జాతీయ సదస్సు

ABN, First Publish Date - 2022-10-26T12:43:22+05:30

వైజాగ్: గాయత్రీ విద్యా పరిషత్ సాంకేతిక కళాశాలలో జరిగిన గాయత్రీ విద్యుత్(Gayatri Vidyut) జాతీయ సదస్సు స్ఫూర్తి నింపింది.

Gayatri Vidyut Summit
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజాగ్: గాయత్రీ విద్యా పరిషత్ సాంకేతిక కళాశాలలో జరిగిన గాయత్రీ విద్యుత్(Gayatri Vidyut) జాతీయ సదస్సు స్ఫూర్తి నింపింది. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు నిపుణులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో జరిగిన ఈ సదస్సు గ్రీన్ అండ్ రెసిలియంట్ ఎనర్జీ సిస్టమ్స్(Green and Resilient Energy Systems) అనే అంశంపై జరిగింది. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఈ మొబిలిటీ( e-mobility), గాయత్రీ విద్యా పరిషత్ వేదుల శాస్త్రి, గౌరవ అతిథిగా ఐఈఐ విశాఖ జిల్లా లోకల్ చాప్టర్ చైర్మన్ బొట్ట వెంకటరమణ పాల్గొన్నారు. సదస్సుకు జీవీపీ సంస్థ ప్రెసిడెంట్ పీఎస్ రావు, ప్రిన్సిపల్ ఏబీ కోటేశ్వర రావు, ట్రిపుల్ ఈ విభాగాధిపతి జీవీఈ సతీష్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సదస్సు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా(Institute of Engineers India) అనుబంధంతో జరిగిందని సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.

Updated Date - 2022-10-26T12:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising