ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులు విధుల బహిష్కరణ

ABN, First Publish Date - 2022-06-30T06:24:04+05:30

తూర్పు గోదావరి జిల్లాలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు.

నర్సీపట్నం కోర్టు వద్ద నినాదాలు చేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 29 : తూర్పు గోదావరి జిల్లాలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సంద ర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21న కాకినాడకు చెందిన న్యాయవాది కళా నాగేశ్వరరావుపై కక్షి దారులు దాడి చేయడాన్ని ఖండి స్తున్నట్టు చెప్పారు. న్యాయవాదులకు ప్రభు త్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. కార్యదర్శి లోవరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising