ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు దక్కాలి

ABN, First Publish Date - 2022-08-16T06:55:04+05:30

డెబ్బయి ఐదేళ్ల స్వతంత్రభారతావనిలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ అన్నారు.

జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్‌

విశాఖపట్నం: డెబ్బయి ఐదేళ్ల స్వతంత్రభారతావనిలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ అన్నారు. వర్సిటీలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు.అట్టడుగు వర్గాలను గుర్తించి వారిఅభ్యున్నతికి పాటు పడాలన్నారు. యువతరంలో సామాజిక స్పృహ పెరగాలని, ఇందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. వేడుకలలో గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ, ప్రొ వైస్‌చాన్సలర్‌ వై.గౌతమ్‌రావు, రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌, డీన్‌లు, డైరెక్టర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising