ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీడీసీఎల్‌ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2022-08-09T07:00:56+05:30

విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ ఇక్కడి ఈపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


విద్యుత్‌ సవరణ బిల్లును నిలిపివేయాలని డిమాండ్‌ 

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 8: విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ ఇక్కడి ఈపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు  సోమవారం ఆందోళన చేపట్టారు.  మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏపీ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 1104 ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. సవరణ బిల్లు నిలిపివేయడంతో పాటు సహజ వనరులను ప్రైవేటుపరం చేయవద్దని నినాదాలు చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.నూకరాజు, కార్యదర్శి జెఆర్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Updated Date - 2022-08-09T07:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising